Header Ads

బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్ దారితీశాయి .

 పోలీసులు సంజయ్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి న్యాయ స్థానంలో హాజరుపరచగా .. 14 రోజులు రిమాం డ్కు తరలించాలని కరీంనగర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు . దీంతో సంజయ్న కరీం నగర్ జిల్లా జైలుకు తరలించారు . భాజపా ఆధ్వ ర్యంలో ఆదివారం కరీంనగర్లో సంజయ్ తలపె ట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది . ఈ సందర్భంగా తనతోపాటు విధుల్లో ఉన్న మరో 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని హుజూరాబాద్ ఇన్స్పెక్టర్ వి . శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో సంజయ్ , మరో 16 మందిపై 8 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు . సంజయ్ సహా ఆరుగురిని కోర్టులో హాజరుపరిచారు . మిగతా 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు . ... మిగతా 3 లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన సహా పలు సెక్షన్ల కింద కేసులు • ఉద్రిక్తతల మధ్య న్యాయస్థానంలో హాజరుపరచిన పోలీసులు మెజిస్ట్రేట్ ఆదేశం మేరకు కరీంనగర్ జైలుకు తరలింపు ఈనాడు డిజిటల్ , కరీంనగర్ : ఉద్యోగ , ఉపా ధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడు దల చేసిన జీవో 317 ను సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ చేపట్టిన జాగరణ దీక్ష అనంతర పరిణామాలు ఆయన జ్యుడిషియల్ రిమాండ్కు 

బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్ తట్టుకోలేక ఇలా చేస్తున్నారు న్యాయస్థానానికి తీసుకెళ్లారు . సెక్షన్ 333 సంజ నిర్వహించారు . మధ్యాహ్నం 1.30 గంటలకు ( మొదటి పేజీ తరువాయి ) ఎలాంటి అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం , కొవిడ్ నిబంధనల్ని ఉల్లం ఘించి .. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకుని ఆస్తినష్టాన్ని కలిగించారని , ఇందుకు • సంజయ్ అరెస్టుపై మండిపడ్డ నడ్డా వలో ఉన్న ఉద్యోగి విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ సెక్షన్ 332. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని తీవ్రంగా గాయపరి చారంటూ సెక్షన్ 333 లను బండి సంజయ్పై నమోదు చేశారు . అందరూ కలిపి నేరం చేశారని . సెక్షన్ 149 , జాతీయ విపత్తు చట్టంలోని నిబంధ నల్ని ఉల్లంఘించారని సెక్షన్ 51 ( బి ) . ప్రజాఆస్తు లను ధ్వంసం చేశారని సెక్షన్ 3 లను పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ లో పొందుపరిచారు . య్కు వర్తించదని .. రిమాండ్ను తిరస్కరించా లన్న ఆయన తరపు న్యాయవాదులు వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు . జైల్లో సంజయు అందించే ఆహారాన్ని తొలుత జైలర్ రుచి చూసి అందించాలని న్యాయవాదులు అభ్యర్థించారు . సంజయ్ పాటు మరికొందరు కారణమని కరీం నగర్ రెండో ఠాణా పోలీసులు రెండు ఎఫ్ఐ ఆర్లు నమోదు చేశారు . ఇందులో సంజయ్ను ప్రధాన నిందితుడిగా పేర్కొనడంతోపాటు గతంలో ఈయనపై ఉన్న 10 కేసులనూ రిమాండ్ నివేదికలో ప్రస్తావించారు . అరెస్టును ఖండించిన నేతలు .. రెండో రోజూ ఉద్రిక్తత .. దిల్లీ : బండి సంజయ్ అరెస్టు ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేసే చర్య అంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు . ఇ టీవల ఉప ఎన్నికలో భాజపా విజయం , ప్రజా దరణ చూసి తట్టుకోలేక సీఎం కేసీఆర్ అసహ నంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు . కొవిడ్ నిబంధనలు పాటిస్తూ . జాగరణ దీక్ష చేస్తున్న సంజయ్ , భాజపా కార్య కర్తల పట్ల తెలంగాణ ప్రభుత్వం అమానవీ యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు . వారిని కస్టడీలోకి తీసుకొనే ముందు కొట్టారని ఆరోపించారు . ఉపాధ్యాయుల డిమాండ్లకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు . ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారంటే .. సీసాలు , కర్రలతో గాయపరచడమే కాకుండా అక్కడే ఉన్న పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి సుమారు రూ .20 వేల ఆస్తి నష్టం కలిగించారని , జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధ నల్ని ఉల్లంఘించారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు . అక్రమంగా నిర్వహించే సమావే శంలో సభ్యుడిగా ఉన్నారంటూ ఐపీసీ సెక్షన్ 143 , శాసన సమ్మతంగా జారీ చేసిన ఉత్తర్వు లను ఉల్లంఘించారంటూ సెక్షన్ 188 , అక్రమంగా ఒక వ్యక్తిని నిరోధించారని సెక్షన్ 341 , ప్రజాసే ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు నాటకీయ పరిణామాల నడుమ కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి . ఆదివారం రాత్రి పోలీసులు సంజయ్ ను మానకొండూర్ ఠాణాకు తరలించగా ... సంజయ్ తన అనుచర నేతలతో కలిసి సోమవారం తెల్ల వారుజాము వరకు అక్కడే జాగరణ దీక్ష కొనసా గించారు . ఠాణా వెలుపల భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు . ఉదయం 6.30 గంటలకు ఆయనను పటిష్ట భద్రత నడుమ కరీంనగర్ లోని పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు . జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బండి సంజయ్కు కరీంనగర్ జిల్లా జైలులో సాధా రణ బ్యారక్ను కేటాయించారు . చాపతోపాటు దిండు , కార్పెట్లను జైలు అధికారులు అందించారు . ఈనాడు , హైదరాబాద్ : ఉద్యోగులకు ప్రభుత్వం ద్రోహం చేసిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె . లక్ష్మణ్ మండిప డ్డారు . రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాగం అమలవుతోం దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు . కరీంనగర్ కమిషనర్ వివాదాస్పద వ్యక్తని .. రామ గుండం కమిషనర్గా ఉన్నపుడు బండి సంజయ్ పై దాడికేసులో ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు . జీవో 317 ను రాజకీయ నేతలకు వర్తింపచేస్తే హరీశ్రావు , కేటీఆర్లు సొంత నియోజకవర్గాలను వదలాల్సి ఉంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ దుయ్యబ ట్టారు . విజయశాంతి , ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు సంజయ్ అరెస్టును ఖండించారు .

No comments:

Powered by Blogger.